ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బై పోల్ కోసం నెలల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ, టీడీపీలు తమవైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే బీజేపీ.. దాని మిత్ర పార్టీ జనసేనలు మాత్రం తిరుపతితో పోటీపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oMl3Xb
బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే
Related Posts:
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు రోడ్డు ప్రమాదం... ధ్వంసమైన కారు...ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్,ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం(అక్టోబర్ 20) మధ్యాహ్నం సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు… Read More
ఏపీలో ఇద్దరు బాలికలపై అత్యాచార యత్న ఘటనలు .. చిత్తూరు,కర్నూలులో దారుణాలుదేశంలో మహిళలపై దాడులు, బాలికలపై అత్యాచారాలు ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతున్నా , బాలిక సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా నేరాలు తగ్గటం లే… Read More
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యూనిసెఫ్ రెడీ- డిసెంబర్ నాటికి 52 కోట్ల సిరంజ్లు సిద్దం..కరోనా వ్యాక్సిన్ను వచ్చే ఏడాది ఆరంభం కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దేశాలు, పరిశోధనా సంస్ధలు ప్రయోగాలు నిర్వహిస్తుండగా.. వీటికి డిమాండ్ కూడా అ… Read More
కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్''కరోనా మహమ్మారిపై పోరాటంలో జనతా కర్ఫ్య నుంచి మొదలుకొని ఇవాళ్టి వరకు భారతీయులందరం సుదీర్ఘంగా శ్రమించాం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస… Read More
కొండెక్కిన కూరగాయాల ధరలు: కిలో రూ.60 నుంచి రూ.120..ఆకు కూరలు కూడా..ఏం కొనెట్టు లేదు.. ఏం తినెట్టు లేదు.. అవును ‘ఎర్రొడు' సినిమాలో పాట మాదిరిగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఏ కూరగాయ ముట్టుకున్న రేటు విని గుండే గుబెల్ మంటో… Read More
0 comments:
Post a Comment