Sunday, January 31, 2021

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తమను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ మంత్రులు.. ఎస్ఈసీపై అసెంబ్లీ స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసులివ్వగా, పార్లమెంటులోనూ ఇదే పని చేస్తామని వైసీపీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికే నిమ్మగడ్డ విషయంలో కోర్టుల్లో పరువు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rbYtbh

0 comments:

Post a Comment