ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తమను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ మంత్రులు.. ఎస్ఈసీపై అసెంబ్లీ స్పీకర్కు ప్రివిలేజ్ నోటీసులివ్వగా, పార్లమెంటులోనూ ఇదే పని చేస్తామని వైసీపీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికే నిమ్మగడ్డ విషయంలో కోర్టుల్లో పరువు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rbYtbh
నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ
Related Posts:
మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి సీఎల్పీకి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింద… Read More
సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో భారీ బౌద్ద స్థూపందేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకా… Read More
ఏకగ్రీవంలో ఇంత కథ ఉందా?.. 10 లక్షల బేరం.. కాంగ్రెస్ అభ్యర్థి క్యాష్ ప్రూఫ్హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీ పంట పండింది. 2,130 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవం కోసం పావులు… Read More
సుజనాపై సీబీ’ఐ‘ : మరో నోటీసు జారీహైదరాబాద్ : బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ తీసుకున్న లోన్ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మెడకు చుట్టుకుంది. ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంకును మోసం చేస… Read More
బెంగాల్లో హింసాత్మకం, కేంద్రమంత్రి సుప్రియోపై కేసు : ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా నాలుగో విడత లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలకు ఇవాళ పోలి… Read More
0 comments:
Post a Comment