Sunday, January 10, 2021

రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్టుగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రిక -భారత సంతతి నేతగానూ పాపులర్

జనవరి 26న జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్సద్ సంటోఖి హాజరు కాబోతున్నారు. భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి, ఢిల్లీకి వచ్చేసేందుకు చంద్రిక అంగీకరించారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nydamF

Related Posts:

0 comments:

Post a Comment