న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రియాశీల రాజకీయ నేతగా అవతరించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ శాశ్వతంగా తొలగించడంతో ఇది సాధ్యమైంది. శుక్రవారం వందలాది ట్రంప్ మద్దతుదారులు కేపిటోల్ హిల్పై దాడి చేసిన నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LzTJws
Sunday, January 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment