హైదరాబాద్/అమరావతి: దేశ వ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nwLb6E
Sunday, January 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment