యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించింది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో యురేనియం తవ్వకాల సామర్థ్యాన్ని ఇంకా పెంచేందుకు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకు అనుగుణంగా ఈనెల 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మానవ హక్కుల కార్యకర్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JL1RJY
ఆంధ్రప్రదేశ్లో యురేనియం తవ్వకాలు: 'పొలాలు బీడువారుతున్నాయి... మనుషులకు వింత రోగాలొస్తున్నాయి'
Related Posts:
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద చర్యలకు హైకోర్టు ఆదేశం, పాస్ పోర్టులో ఫోర్జరీ సంతకం ?బెంగళూరు: భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద వచ్చిన ఫోర్జరీ సంతకం ఫిర్యాదు స్వీకరించి పరిశీలించాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకు కర… Read More
ఆర్టికల్ 370 రద్దు పట్ల భగ్గుమన్న సీపిఎం..!ఆగస్టు 15ను తెలంగాణ బ్లాక్ డేగా పాటించాలని పిలుపు..!!హైదరాబాద్ : కశ్మీర్ లో తలెత్తిన అంశాలపై సీపిఎం ఘాటుగా స్పందిస్తోంది. జమ్మూకశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికరణాలైన ఆర్టికల్ 370, 3… Read More
తెలంగాణ తెచ్చుకుంది తన కుటుంబం కోసమా.? ప్రజల కోసమా..? కేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ..!!హైదరాబాద్ : గులాబీ బాస్ పై బీజేపి నాయకురాలు డీకే అరుణ మరోసారి మండి పడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని అర… Read More
బీజేపీ నేతలకు ఏమైంది..? కాశ్మీరీ అమ్మాయిల వెంటపడ్డారు..! మొన్న ఎమ్మెల్యే.. నేడు ఏకంగా సీఎం!! ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఆర్టికల్ 370 రద్దు జరిగింది. దేశవ్యాప్తంగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పరిస్థితులు న… Read More
జాగ్వార్ కారు కోనివ్వలేదని బీఎండబ్ల్యూను నదిలో తోసిన హర్యానా యువకుడు (వీడియో)చండీగఢ్ : పిల్లలు అడిగిందల్లా కొనిచ్చారో అంతే సంగతులు. ఎందుకంటారా వారు కోరింది మీరు ఇప్పిచ్చారనుకో మీకు బాధలు తప్పవు. పసిప్రాయంలో అయితే ఓకే .. కానీపెద… Read More
0 comments:
Post a Comment