నల్గొండ: జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలోరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు మహిళలున్నారు. మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. మరో 10 మందికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/360QipY
ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న ఆటో, ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు
Related Posts:
పిల్లలకు మాత్రమే: లాక్డౌన్ సమయంలో పిల్లలు ఏంచేస్తున్నారు..వారి ఫోటోలను మాకు పంపండిప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ప… Read More
మోదీపై ఫేక్ న్యూస్.. అందులో ఏమాత్రం నిజం లేదు..ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. వైరస్ నియంత్రణ చిట్కాలతో పాటు ప్రభుత్వం తీస… Read More
ఏపీలో కరోనా మాటున రాజకీయ నిర్ణయాలు ? లాక్ డౌన్ లోనూ ఆగని ఆదేశాలు.. !ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్నా తెరచాటున రాజకీయ నిర్ణయాలు కూడా అంతేవేగంగా సాగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నా… Read More
Coronavirus: లాక్ డౌన్ అంటే లెక్కలేదు, రోడ్లులో జల్సాలు, దేశంలో మొదటి జైలు శిక్ష !ముంబై/ పూణే: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. అయితే పనిపాట లేకుండా జులాయిగా రోడ్ల మీదకు వచ్చి విచ్చలవిడిగా తిరుగ… Read More
పిట్టల్లా రాలిపోతున్నారు.. కరోనా భయంతో ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య..దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2032 పాజిటివ్ కేసులు నమోదవగా.. 58 మంది మృతి చెందారు. అయితే వైరస్పై ప్రజల్లో నెలకొన్న అప… Read More
0 comments:
Post a Comment