నల్గొండ: జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలోరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు మహిళలున్నారు. మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. మరో 10 మందికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/360QipY
ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న ఆటో, ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు
Related Posts:
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్… Read More
అమిత్ షాదే బాధ్యత, అధ్యక్షుడిగా శివరాజ్, మోడీ మేజిక్ పని చేయదు: బీజేపీ నేత షాకింగ్న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బాధ్యత వహించాలని ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీని… Read More
జ్యోతిషంను ఎవరు అందించారు: ఏది శుభం, ఏది అశుభం?జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో… Read More
24 గంటలు నాన్స్టాప్.. గిన్నిస్ వేటలో పోలవరంపోలవరం : రికార్డుల పరంపరకు వేదికగా నిలుస్తోంది పోలవరం ప్రాజెక్టు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా నిలవనున్న పోలవరం.. గిన్నిస్ బు… Read More
జన్మభూమి వేళ ఢిల్లీ టూర్ : చంద్రబాబు ఆకస్మిక పర్యటన వెనుక..!ఏపిలో ఒక వైపు జన్మభూమి కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇప్పుడు ఇద… Read More
0 comments:
Post a Comment