భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కంట్రోల్ లోకి వస్తుండగా.. బ్రిటన్ నుంచి వ్యాపించిన కొత్త రకం వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XeoLwi
Wednesday, January 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment