Thursday, February 7, 2019

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని

కరాచీ: పాకిస్తాన్‌లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్రంథాలకు, విగ్రహాలకు నిప్పు పెట్టారు. సింధ్ ప్రావిన్సులోని ఖైరాపూర్ జిల్లా కుంభ్ అనే ప్రాంతంలోని హిందూ దేవాలయంపై విధ్వంసానికి దిగారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DgKcm6

Related Posts:

0 comments:

Post a Comment