అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్నటి పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి. గురువారంనాటి కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 338 కరోనా కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్య శుక్రవారం కాస్త తగ్గింది. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYaJ1S
Friday, January 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment