టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల ఊబిలోకి నెట్టారని ఫైరయ్యారు. జీవన్ రెడ్డి గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలోకి వెళ్లడానికి కేసీఆర్ కారణం అని ధ్వజమెత్తారు. అన్నీ వర్గాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M5QsWu
Thursday, January 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment