ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేష్ జారీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాయత్తం కాగా, సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్ ను కారణంగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాను కోరింది. అదేసమయంలో ఎస్ఈసీ వేటు వేసిన అధికారులను తొలగించబోమంటూ నిమ్మగడ్డకు జగన్ సర్కారు షాకిచ్చింది. శుక్రవారం సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pda2OH
Friday, January 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment