ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికిగానూ సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్నికల అధికారులు మంగళవారం దానిని ఆమోదించారు. ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nay4f0
ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం -21న అధికారిక ప్రకటన
Related Posts:
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డున… Read More
జాన్సన్స్ షాంపూ అమ్మకాలపై నిషేధం..! ఎందుకంటే?ఢిల్లీ : బేబీ కేర్ ప్రొడక్ట్స్లో పేరుపొందిన జాన్సన్ అండ్ జాన్సన్కు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేస… Read More
రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాల… Read More
మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్త… Read More
`యే హై బొంబే మేరీ జాన్`: మ్యాన్ హోల్ పడి.. లేచిన కోటీశ్వరుడు: దుర్గంధాన్ని భరించలేకపోయారటముంబై: `కాళ్లకైనా, కార్లకైనా సడక్ ఒక్కటే, పారిశుద్ధ్య కార్మికులకైనా, కోటీశ్వరులకైనా మ్యాన్ హోల్ ఒక్కటే..` అని నిరూపించిన ఘటన ఇది. ఖరీదైన కారును పార్క్… Read More
0 comments:
Post a Comment