హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదన్నారు. విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sEulXv
Tuesday, January 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment