భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించింది. గతంలో ప్రకటించిన విధంగానే ముందుగా హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో ఐసీఎంఆర్, ఇతర సంస్దల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3br2vrs
Saturday, January 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment