జకార్తా: ఇండోనేషియాకు చెందిన మరో విమానం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ అయిన దేశీయ విమానానికి సంబంధించిన సిగ్నల్స్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్ రాడర్ 24 కథనం ప్రకారం. శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్ ఎస్జే182 అనే దేశీయ విమానం మధ్యాహ్నం 2.37 గంటలకు ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొంటియనక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hZy796
మరో విమాన ప్రమాదమా?: కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా బోయింగ్ విమానం
Related Posts:
కరోనా విలయం: మోదీ కీలక సందేశం.. మరో 5 నెలలు ‘గరీబ్ కల్యాణ్’.. 2.0లో జర భద్రం.. చైనాపై మౌనంకరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 … Read More
రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్… Read More
కొండపోచమ్మ కెనాల్ గండి ఘటన ... ఇది లీకేజీల ప్రభుత్వం అని బండి సంజయ్ ఫైర్కొండపోచమ్మ కెనాల్ కు గండి పడిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.మొన్న కాళేశ్వరం,అంతకుముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, … Read More
తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదాహైదరాబాద్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్… Read More
హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ను ఎందుకు గాంధీలో చేర్చలే: కేసీఆర్కు రాజాసింగ్ ప్రశ్నతెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా సోకిన ఎవరైనా ఒక్కటేనని, అందరికీ సమాన న్యాయం చెప్పిన మాటలను గుర్తుచేశారు. కానీ ఇప… Read More
0 comments:
Post a Comment