నిరసనలు చేస్తోన్న రైతులకు సాగు చట్టాల విషయంలో క్లారిటీ కొరవడిందని, ప్రతిపాదనల విషయంలో రైతు సంఘాల నేతల అవగాహనలేమి వల్ల చర్చలు ముందుకు సాగడంలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆక్షేపించారు. కనీసం తర్వాతి దశ చర్చల్లోనైనా రైతుల నిర్ణయాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. రైతు సంఘాలతో శుక్రవారం తొమ్మిదో దశ చర్చలు అసంపూర్తిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKGAUi
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment