డిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన భారత్ బంద్కు అన్నీ పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో బంద్ ప్రారంభం కానుంది. అయితే రైతులకు మద్దతు తెలిపేందుకు ఉత్తరప్రదేశ్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ముందుకొచ్చారు. ఎస్పీ శ్రేణులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 151 సీఆర్పీసీ కింద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qxOei1
భారత్ బంద్కు సంఘీభావం: లక్నోలో అఖిలేశ్ యాదవ్ నిరసన ప్రదర్శన, కేసు నమోదు
Related Posts:
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులుఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసన… Read More
ఏపీ, తెలంగాణ చిచ్చు..! పట్టు సడలిందా డాటా చోరీ కేసు?హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చిచ్చు రేగుతూనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక అంశంలో రెండింటి మధ్య వ… Read More
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారంఢిల్లీ: దేశంలోనే తొలిలోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించా… Read More
నార్వే నౌకలో చిక్కుకున్న 1300 మంది ప్రయాణికులు1300 మందితో ప్రయాణిస్తున్న ఓ నౌక సాంకెతిక లోపంతో నడి సముంద్రలో నిలిచిపోయిన సంఘనటన నార్వేలో జరిగింది. హోటళ్లకు వెలుతున్నారా .. జర భద్రం... మీ శృంగార వీ… Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు మరో అవాంతరం: నిర్మాతకు ఈసీ నోటీసులుఅమరావతి: ఊహించిందే జరుగుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చి పడింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..… Read More
0 comments:
Post a Comment