డిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన భారత్ బంద్కు అన్నీ పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో బంద్ ప్రారంభం కానుంది. అయితే రైతులకు మద్దతు తెలిపేందుకు ఉత్తరప్రదేశ్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ముందుకొచ్చారు. ఎస్పీ శ్రేణులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 151 సీఆర్పీసీ కింద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qxOei1
భారత్ బంద్కు సంఘీభావం: లక్నోలో అఖిలేశ్ యాదవ్ నిరసన ప్రదర్శన, కేసు నమోదు
Related Posts:
ఎన్నికలు వాయిదా.. ఏపీ షట్ డౌన్? సీఎం జగన్ ఎమర్జెన్సీ రివ్యూ.. గవర్నర్తో కీలక భేటీ..కరోనా మహమ్మారి ధాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. … Read More
కరోనా వైరస్ కన్నా వైసీపీ ఫ్యాక్షన్ యమ డేంజర్: ఎన్నికల వాయిదా సరికాదు..మొత్తానికే: బీజేపీ డిమాండ్..!అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మ… Read More
సీఎం జగన్ ఆన్ ఫైర్ : ఈసీ డెసిషన్ పై విస్మయం..గవర్నర్తో కీలక మీటింగ్ సంచలన నిర్ణయాల దిశగా..!అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక నిర్ణయంతో పొలిటికల్ హీట్ క్రియేట్ అయ్యింది. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తే ఆ సమయంలో కోడ్ అమలులోనే ఉంట… Read More
జగన్.. తానుకొటి తలిస్తే కరోనా వేరొకటి తలచింది: వైరస్ మిగిల్చిన నష్టం రూ. 5000 కోట్లు..!అమరావతి: మొత్తం భూగోళాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ జగన్ సర్కార్పై పెను ప్రభావాన్నే చూపింది. అల్లాటప్పా ఎఫెక్టేమీ కాదు. దాని విలువ 5000 కోట… Read More
వైసీపీ దాడులు, గ్రామవాలంటీర్లపై సీరియస్.. ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలు..మహమ్మారి కరోనా వైరస్ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కూడా అదే రీతిగా అసాధారణ నిర్ణయాన్ని వెలువరించి… Read More
0 comments:
Post a Comment