వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీమంత్రి చినరాజప్ప ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును విమర్శించే స్థాయి తమరిది కాదు అని విరుచుకుపడ్డారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి.. ఇతరులపై కామెంట్స్ చేసే ముందు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు లాంటి నేతపై ఆరోపణలు చేసే స్థాయి కాదని.. ఆయనది తెరచిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p4ayhu
చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు.. విజయసాయిపై చినరాజప్ప ఫైర్
Related Posts:
సూరత్లో గాడ్సే జయంతి వేడుకలు.. ఆరుగురి అరెస్ట్సూరత్ : నాథూరామ్ గాడ్సే జయంతి నిర్వహించి ఆరుగురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. మహాత్మా గాంధీని హత్యచేసిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో ఆర… Read More
ఎన్డీయేతర పార్టీలను ఏకం చేస్తానంటున్న బాబు.. జారిపోతున్న బెహన్ జీ, స్టాలిన్!? మీ కామెంట్ ఏంటి?బీజేపీ మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ను అస్సలు పట్టించుకోనవసరం లేదంటు… Read More
లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్… Read More
EPFOలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 280 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులై… Read More
అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమాఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్ పై మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జగన్ సంబర పడుతు… Read More
0 comments:
Post a Comment