లక్నో/ ఉత్తరప్రదేశ్: పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు మూడు రోజుల్లో అనారోగ్యంతో పైలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి జరిగిన ఇంట విషాదం వెలుగు చూసిన సమయంలోనే పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటంబంలో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్ (COVID-19) అని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లికి వెళ్లిన వాళ్లు షాక్ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYq6Xt
Thursday, December 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment