లక్నో/ ఉత్తరప్రదేశ్: పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు మూడు రోజుల్లో అనారోగ్యంతో పైలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి జరిగిన ఇంట విషాదం వెలుగు చూసిన సమయంలోనే పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటంబంలో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్ (COVID-19) అని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లికి వెళ్లిన వాళ్లు షాక్ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYq6Xt
Marriage: పెళ్లి జరిగిన మూడు రోజులకే పెళ్లి కొడుకు మృతి, పెళ్లి కూతురితో సహ ఒకే ఫ్యామిలీలో 9 మంది కరోనా !
Related Posts:
జే ట్యాక్స్ టార్గెట్ 25 వేల కోట్లు: కరోనా వ్యాప్తి నిలయాలుగా వైన్ షాపులు: నారా లోకేశ్ (వీడియో)ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా రికార్డవుతున్నాయి. గత మూడురోజులుగా రోజు 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే వైన్ … Read More
జేపీ నడ్డాతో రఘురామ భేటీ: ఏపీలో పాలనపై విమర్శలు ..జపింగ్ ఖాయమైందా..?ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అధికారిక వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే ఆయనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు… Read More
Coronavirus: క్వారంటైన్ లో ఆంటీ ఎర్రగా బుర్రగా ఉందని రేప్, నేను డాక్టర్, వినాలి, మసాజ్ చేస్తే !ముంబై/ పాన్ వెల్: కరోనా వైరస్ (COVID 19) లక్షణాలు ఉన్నాయని క్వారంటైన్ లో 40 ఏళ్ల ఆంటీ చికిత్స పొందుతున్నది. త్వరగా వ్యాధి నయం కావాలని, తాను ఇంటికి వెళ… Read More
వివేకా హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ- కడప పోలీసులతో మొదలు...ఏపీలో తీవ్ర కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... ఇవాళ కడపలో… Read More
చంద్రబాబు లేఖాస్త్రం: జగన్ సర్కార్ వేధింపులు, అరెస్టులపై గవర్నర్కు లేఖఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వేధింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. చట్ట విరుధ్దంగా అరెస్ట్ చ… Read More
0 comments:
Post a Comment