వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల ఆందోళన నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాము ప్రతిపాదించిన సవరణలను మరోసారి పరిశీలించాలని కేంద్రం ఇవాళ కోరింది. వ్యవసాయ చట్టాల్లో సవరణలతో రైతులకు న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇవాళ రైతు సంఘాల నేతలకు స్పష్టం చేశారు. రైతు సంఘాలతో జరగాల్సిన ఆరో దఫా చర్చలు విఫలమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/373Jfxw
సవరణలు అంగీకరించాలని రైతుల్ని కోరిన కేంద్రం- మీరు తగ్గితేనే చర్చలన్న అన్నదాతలు
Related Posts:
నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు: ఎన్నికల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్రభుత్వ నిర్ణయం..!ఏపిలో ముగ్గురు ఐపియస్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై న్యాయ పోరాటానికి ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన … Read More
మిగిలింది 14 రోజులే : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీహైదరాబాద్ : లోక్సభ సమరానికి తెరలేచింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు జరగనున్న ఎ… Read More
వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారా..! తేడా వస్తే జైలుకు కూడా వెళ్తారు.. జాగ్రత్త..!!హైదరాబాద్ :రోజులు మారాయి. సాంకేతికత మారుతోంది. ఒకప్పుడు స్నేహితున్ని పలకరించలంటే ఉత్తరాలు రాసుకునే వాళ్లు. మరీ కావాలంటే బస్సుల్లో ప్రయాణించి… Read More
అంబానీలా మజాకా? కోడలికి కోట్ల విలువైన కానుకిచ్చిన నీతాముంబై : ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీలు కోడలికి ఇచ్చిన కానుక విషయంలోనూ తమ రేంజ్ చూపించుకున్నారు. కొత్తగ… Read More
తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటేతెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అ… Read More
0 comments:
Post a Comment