వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల ఆందోళన నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాము ప్రతిపాదించిన సవరణలను మరోసారి పరిశీలించాలని కేంద్రం ఇవాళ కోరింది. వ్యవసాయ చట్టాల్లో సవరణలతో రైతులకు న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇవాళ రైతు సంఘాల నేతలకు స్పష్టం చేశారు. రైతు సంఘాలతో జరగాల్సిన ఆరో దఫా చర్చలు విఫలమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/373Jfxw
Thursday, December 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment