Thursday, December 10, 2020

సవరణలు అంగీకరించాలని రైతుల్ని కోరిన కేంద్రం- మీరు తగ్గితేనే చర్చలన్న అన్నదాతలు

వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల ఆందోళన నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాము ప్రతిపాదించిన సవరణలను మరోసారి పరిశీలించాలని కేంద్రం ఇవాళ కోరింది. వ్యవసాయ చట్టాల్లో సవరణలతో రైతులకు న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇవాళ రైతు సంఘాల నేతలకు స్పష్టం చేశారు. రైతు సంఘాలతో జరగాల్సిన ఆరో దఫా చర్చలు విఫలమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/373Jfxw

0 comments:

Post a Comment