బెంగళూరు/ హోసూరు: మాజీ మంత్రి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రినే కిడ్నాప్ చెయ్యడంతో పోలీసు శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఓ వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కేసు ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కేసును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nphmpm
Saturday, December 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment