కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్కు వరదసాయం, జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై చర్చించారు. వీరి భేటీ అరగంట పాటు కొనసాగింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qKkZsl
ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ.. నిధులపై ప్రధాన చర్చ.. ప్రాజెక్టులపై కూడా..
Related Posts:
కరీంనగర్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతియపతాకం..ఎగురవేసిన టిఆర్ఎస్ ఏంపి వినోద్ కుమార్...హైద్రబాద్ ; రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతియ జెండా కరీంనగర్ జిల్లా అవిష్కరించారు..నగరంలోని మల్టిపర్పస్ స్కూల్ అవరణలో 150 ఫీట్ల జాతియా పతాకాన్ని ఎంపీ వి… Read More
ప్రతీకారం తీర్చుకోవాలి: పుల్వామా అమరజవాన్ల కుటుంబాలు, ఢిల్లీ పాక్ ఎంబసీ వద్ద నిరసనన్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి ఘటనపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నలబై మందికి పైగా జవాన్లు మృతి చెందారని, అందుకు ప్రత… Read More
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం .. ముగిసిన అఖిలపక్ష సమావేశంన్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని అఖిలపక్షం ఖండించింది. సరిహద్దులో ఉగ్రవాదుల దుశ్చర్యలను సహించబోమని తీర్మానం చేసింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్ష… Read More
ఫొటోలతో పాటు నోట్లు ప్రింట్ చేస్తున్నారు .. సిద్దిపేటలో నకిలీ నోట్ల ముఠా.సిద్దిపేట : తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురాశ వారిని కటకటలపాలు చేసింది. సులభంగా డబ్బు సంపాదించేందుకు వారు నకిలీ నోట్ల ప్రింట్ చేసే పనిని ఎంచుకుని… Read More
మాజీ స్పీకర్ అరెస్ట్ తప్పదా ... చట్ట సభలు ఏం చేస్తాయోఅసెంబ్లీ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వె… Read More
0 comments:
Post a Comment