Wednesday, December 16, 2020

Fact Check:రైల్వేలను అదానికి అప్పగిస్తున్నారన్న ప్రియాంకా గాంధీ..క్లారిటీ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిందంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుపై కేంద్ర ప్రభుత్వ సమాచారా సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. ప్రియాంకాగాంధీ షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్టు స్క్రీన్ షాట్‌ను తిరిగి పోస్టు చేస్తూ ఇది తప్పుడు సమాచారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gSt0a0

Related Posts:

0 comments:

Post a Comment