Wednesday, December 16, 2020

ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 478 కేసులు, 3మరణాలు -ఈనెల25 నుంచే వ్యాక్సినేషన్

ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించిన, దేశంలోనే టీపీఎంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. టెస్టుల జోరు యధావిధిగా కొనసాగుతున్నా, కొత్త కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఈనెల 25 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oYqL7M

Related Posts:

0 comments:

Post a Comment