ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712కి చేరింది. మొత్తం మృతుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MZrSi
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్డేట్ ఇదే...
Related Posts:
వీడియో వైరల్: బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం, ఏం జరిగిందో చూడండిగుజరాత్: గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక… Read More
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డునిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ… Read More
లవర్ తో పెళ్లికి నో చెప్పిన లేడీ టెక్కీ తల్లి, పక్కా ప్లాన్ తో తల్లి హత్య, ప్రియుడు!బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) తల్లి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. తల్లిని లేడీ టెక్కీ హత్య చేసిందని, సోదరుడిన… Read More
బ్లూ ఫిల్మ్ తీసి బెదిరించేవాడు, మహిళలే రఘునందన్ టార్గెట్, ఎఫ్ఐఆర్ కూడా మార్చాడు: రాధారమణిబీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి చెప్పారు. తనకు, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. మంగళవారం … Read More
కేంద్రం క్లియర్..ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్: మూడు రాజధానులకు అనుకూలంగా.. రాష్టవ్యాప్తంగా.. !అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ నాయకులు జాతీయ… Read More
0 comments:
Post a Comment