విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో యూఏకీకి చెందిన రాకియా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఎదురవుతున్న సమస్యలను తప్పించుకునేందుకు జగన్ సర్కారు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో సిద్ధమవుతోంది. రాకియా సంస్ధ విశాఖలో ఏర్పాటు చేసిన అన్రాక్ అల్యూమినియం జాయింట్ వెంచర్లో పెట్టిన పెట్టుబడి వాటాను తిరిగి ఇచ్చేయడం ద్వారా అంతర్జాతీయ కోర్టుల్లో నలుగుతున్న ఆర్బిట్రేషన్ వివాదం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRSC8a
జగన్ సర్కారుకు రాకియా దెబ్బ- కేంద్రం ఒత్తిళ్లు- వాటా కొనుగోలుతో బయటపడే యత్నం
Related Posts:
హైదరాబాద్ యూటీ దుమారం: అసద్పై కిషన్ రెడ్డి ఫైర్, బుద్ది ఉందా అంటూ రాజాసింగ్..హైదరాబాద్ను యూటీ చేయబోతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తేనేతుట్టెను కదిపారు. దీనిపై బీజేపీ నేతలు అదేస్థాయిలో స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ… Read More
ఈ రోజు ఏ భారతీయుడూ మర్చిపోలేడు: పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, వీరజవాన్లకు నివాళిన్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పుల్వామాలో జరిగి… Read More
వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనంతెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం అవు… Read More
హైదరాబాద్కు అరకు ప్రమాద మృతదేహాలు: విషాదంలో షేక్పేట, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం!హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుముకు మలుపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్లోని షేక్పేటకు ఆదివారం తీస… Read More
తిరుమల శ్రీవారి సన్నిధిలో నిమ్మగడ్డ కుటుంబం -రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు మినహా ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్న దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు… Read More
0 comments:
Post a Comment