నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించారు. దీంతో చేసేదేమీ లేక ఆ పసిబిడ్డను శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. మనసులను కదిలిస్తున్న ఈ ఘటన నాగార్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SS1Zqn
ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!
Related Posts:
వీర్సావర్కర్కు అవమానం: ఆ యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన..భారీగా పోలీసుల మోహరింపువారణాసి: ఓవైపు జేఎన్యూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా దేశంలోని మరో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్లోని … Read More
ఇక ముసలితనం అంత తొంరగా రాదు..! సింగపూర్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం..!!హైదరాబాద్ : వయసు పై బడుతున్న ప్రతి వ్యక్తి యవ్వనంగా కనిపించాలని ఆరాటపడుతుంటాడు. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను అస్సలు అంగీకరించరు. యవ్వనంగా కనిపిం… Read More
డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!చెన్నై: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేశారని నమోదైన కేసులో అరెస్టు అయిన లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవ… Read More
స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పెషలిస్టు ఆఫీసర్ (ఐటీ ఆఫీసర… Read More
ప్రేమలో విఫలమై.. డిప్రెషన్ గురై.. అక్రమంగా పాకిస్థాన్లోకి.. ప్రశాంత్ తండ్రి క్లారిటి!పాకిస్తాన్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ప్రశాంత్ రెండు సంవత్సరాల క్రితం మరో సాఫ… Read More
0 comments:
Post a Comment