Wednesday, December 23, 2020

చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి సరిహద్దులో రక్తపాతం, తుపాకుల మోత చోటుచేసుకోవడం తెలిసిందే. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత జూన్ లో రెండు దేశాల సైనికులు హిసాత్మక ఘర్షణకు దిగగా, మన జవాన్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FZH7E

Related Posts:

0 comments:

Post a Comment