ఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఆయా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KO6nri
ఏపీలో పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసిన జగన్ సర్కార్ -పూర్తి వివరాలివే
Related Posts:
నిన్న కొడుకు.. నేడు కూతురు.. బయటకొస్తున్న 'కే' ట్యాక్స్ బాధితులు.. కోడెల కుమార్తెపై కేసు నమోదు..గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల … Read More
వెంటరమ్మని వేధింపులు... ప్రియుడిపై ప్రియురాలి ఫిర్యాదు..హైదరాబాద్ : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి ఫొటోలు దిగారు. అయితే ప్రేమికుడు డ్రగ్స్కు బానిసవడంతో ఆ బంధం చెడింది. య… Read More
ఈస్టర్ సండే బాధితులకు మోడీ నివాళి .. మైత్రిపాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చన్యూఢిల్లీ : ఈస్టర్ సండే రోజున జరిగిన నరమేధాన్ని గుర్తుచేసుకొని శ్రీలంక ఇప్పటికీ వణికిపోతోంది. ఆ తర్వాత దేశంలో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికీ పరిస్… Read More
ఐదుగురు బీజేపీ, ముగ్గురు టీఎంసీ కార్యకర్తల మృతి : జెండా విషయంలో బెంగాల్లో గొడవకోల్ కతా : బెంగాల్లో టీఎంసీ, బీజేపీ శ్రేణులు కయ్యానికి కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పట్టు సాధిస్తున్న బీజేపీ… Read More
సన్ ఫ్లవర్ ఆయిల్తో ఆరోగ్యానికి చేటా ? ఏ నూనె మంచిది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 వంట చేయాలి అన్న ఏవేని పిండి పదార్ధాలు తయారు చేసుకోవాలన్న ముఖ్యంగా కావలసియన్ వస్తువు… Read More
0 comments:
Post a Comment