Wednesday, December 23, 2020

ఏపీలో పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసిన జగన్ సర్కార్ -పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఆయా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KO6nri

0 comments:

Post a Comment