పశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్ కాంగ్రెస్పై ఏదో రకంగా పైచేయి సాధించక తప్పని పరిస్దితుల్లో బెంగాల్లో అడుగుపెట్టిన అమిత్షా .. సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఆమె తన మేనల్లుడిని సీఎం చేసేందుకే ఆరాటపడుతోందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3awX5eh
బెంగాల్లో అమిత్షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరిక
Related Posts:
దారుణం : హిందీలో మాట్లాడాడని రక్తమొచ్చేలా కొట్టారుబెంగళూరు : బెంగళూరులో కొందరు వ్యక్తులు రెచ్చిపోయారు. హిందీలో మాట్లాడాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల్ని చావ చితకబాదారు. తమ రాష్ట్రంలో ఉంటూ తమ భాష మాట్ల… Read More
వీడియో: రాష్ట్రాలు దాటిన జైపాల్ రెడ్డి అభిమానం: ఆ రాష్ట్ర స్పీకర్ కన్నీరు పెట్టుకున్న వైనం!బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతల్లో ఉన్న అభిమానం రాష్ట్రాలు దాటింది. జైపాల్ రెడ్డి ఇక ల… Read More
ఆర్టికల్ 35ఏను ముట్టుకుంటే కాలి బుడిదై పోతారు... కేంద్రాన్ని హెచ్చరించిన మహబుబా ముఫ్తిఆర్టికల్ 35ఏ ముట్టుకుంటే కేంద్రం కాలి బుడిదవడం ఖాయమని జమ్ము ,కశ్మీర్ మాజీముఖ్యమంత్రి పీడిఎఫ్ అధినేత మహబుబా ముఫ్తి హెచ్చరించారు. కాగా ఈ ప్రక్రియను చేపట… Read More
కరీంనగర్లో టిక్టాక్.. ముగ్గురు మహిళా ఉద్యోగుల జోష్.. చివరకు..!కరీంనగర్ : టిక్టాక్ వీడియోల సరదా కాస్తా ప్రాణాల మీదకు తెస్తోంది. అంతేకాదు జీవన పోరాటంలో మరెన్నో తలనొప్పులు తెస్తోంది. అయినా కూడా వీడియోలు తీయడం.. టిక… Read More
మా బాలా మావయ్య చాలా మంచోడు: తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు… Read More
0 comments:
Post a Comment