పశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్ కాంగ్రెస్పై ఏదో రకంగా పైచేయి సాధించక తప్పని పరిస్దితుల్లో బెంగాల్లో అడుగుపెట్టిన అమిత్షా .. సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఆమె తన మేనల్లుడిని సీఎం చేసేందుకే ఆరాటపడుతోందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3awX5eh
బెంగాల్లో అమిత్షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరిక
Related Posts:
అనాలిసిస్: శివసేనతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ఎన్సీపీలకు అడ్డుగా ఉన్నదేంటి..?మరో మూడురోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇంకా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఇప్పటికే బీజేపీ శివసేన మధ్య తల… Read More
లంగ్స్, హర్ట్, బ్రెయిన్కు గాయాలు.. కిడ్నీపై ఎఫెక్ట్... అత్యంత విషమంగా సురేశ్ ఆరోగ్యంఅబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కూర సురేశ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఉస్మానియా వైద్యులు తెలిపారు. విజయారెడ్డ… Read More
‘ఇంకెన్ని ప్రాణాలు పోవాలి’:సీఎం డెడ్లైన్తో ఆగిన మరో కార్మికుడి గుండెకరీంనగర్: నవంబర్ 5 లోగా విధుల్లో చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆందోళనతో విధుల్లో చేరిపోయార… Read More
వీడియో వైరల్: ఈ కుక్కను ఇతగాడు ఎలా హింసించి చంపాడో చూడండి..!ఉదయ్పూర్: మూగజీవుల పట్ల మనిషి అరాచకం ఎక్కువైపోతోంది అనే చెప్పేదానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక ముద్ద వేస్తే విశ్వాసంతో యజమాని చుట్టే తోక ఆడించుకుంటూ తిరిగే… Read More
Pawan Kalyan: పవన్ కీలక నిర్ణయం.. ఇక జనంలోనే..సర్కార్ కు సినిమానే: కొత్తగా అయిదుమంది..!అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించారు. కొత్తగా అయిదుమందికి చోటు కల్పించార… Read More
0 comments:
Post a Comment