ఆదిలాబాద్: బాల్యంలో తప్పిపోయి పాకిస్థాన్లో చిక్కుపోయి.. అప్పటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ చొరవతో స్వదేశమైన భారత్కు తిరిగి వచ్చిన గీత ఇప్పుడు తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. సుష్మా స్వరాజ్ ఆమెను డాటర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్న విషయం తెలిసిందే. మంగళవారం బాసరకు వచ్చిన గీత ఆలయాలను సందర్శించారు. తన కుటుంబసభ్యులను వెతికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K0fBAS
Tuesday, December 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment