Thursday, December 3, 2020

ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు... మరో 11 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 11మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,076కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FgmI9

Related Posts:

0 comments:

Post a Comment