కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా డాక్టర్ల సూచన మేరకు ఆమె తాజాగా గోవా తరలివెళ్లారు. రోజువారీ కార్యక్రమాల్లో కూడా సోనియా ప్రస్తుతం అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. దీంతో యూపీఏ ఛైర్పర్సన్గా సోనియాగాంధీ స్ధానంలో ఆమె తర్వాత సీనియర్గా ఉన్న శరద్ పవార్కు బాధ్యతలు కట్టబెడతారనే ప్రచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/342Hmzc
Friday, December 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment