వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా బారిన పడి అత్యధిక ప్రాణనష్టాన్ని చవి చూసిన దేశాల్లో టాప్లో ఉంటోంది అగ్రరాజ్యం అమెరికా. ఇక్కడ మూడు లక్షలకు మందికి పైగా మరణించారు. కోటి 70 లక్షల వరకు కేసులు నమోదు అయ్యాయి. కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల మధ్య కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందక్కడ. స్వదేశానికే చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qRC4R1
ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం: ఫెడెక్స్, యూపీఎస్ వాహనాలు రెడీ: అన్ని రాష్ట్రాలకూ
Related Posts:
మైనర్ బాలికతో బలవంతపు పెళ్లి.. ఆ పై అత్యాచారం..!హైదరాబాద్ : అతడికి 30 ఏళ్లు. ఆమెకు 17 ఏళ్లు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. అయితే అతడి వేధింపులతో సతమతమైన… Read More
రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేతముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్త… Read More
సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయంసోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్త… Read More
భూపేన్ హజారికాను వరించిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించిన కుమారుడు తేజ్అస్సోం ముద్దు బిడ్డ భారత రత్న గ్రహీత భూపేన్ హజారికా కుమారుడు తన తండ్రికి వచ్చిన అత్యున్నత పౌర పురస్కారం అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. అస్సోం సిటిజన్ షి… Read More
ఏపిలో 27 నుండి ఇంటర్..మార్చి 18 నుండి పదో తరగతి పరీక్షలు : 15న డీఎస్సీ మెరిట్ జాబితా..ఏపిలో పరీక్షల కాలం మొదలైంది. ఒక వైపు ఎన్నికల సమయం.. మరో వైపు పరీక్షల టెన్షన్. వచ్చే పరీక్షల షెడ్యూల్ ను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. డీ… Read More
0 comments:
Post a Comment