వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా బారిన పడి అత్యధిక ప్రాణనష్టాన్ని చవి చూసిన దేశాల్లో టాప్లో ఉంటోంది అగ్రరాజ్యం అమెరికా. ఇక్కడ మూడు లక్షలకు మందికి పైగా మరణించారు. కోటి 70 లక్షల వరకు కేసులు నమోదు అయ్యాయి. కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల మధ్య కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందక్కడ. స్వదేశానికే చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qRC4R1
Sunday, December 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment