అమరావతి: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోలాహలం సోమవారం నుంచి ఆరంభం కాబోతోంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెలువడింది. ఈ నెల 20వ తేదీ వరకు దశలవారీగా ఈ పరీక్షలను కొనసాగించనుంది. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/347XmQA
APPSC Group-1 mains: నిరుద్యోగులకు శుభవార్త: షెడ్యూల్ ఇదీ: హెల్ప్డెస్క్ నంబర్లు ఇవీ
Related Posts:
ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్..! గుంటూరు జిల్లాలో వైసీపి నేతకు అవమానం..!!అమరావతి/హైదరాబాద్ : అదికారం చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే వైసిపి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అదికారులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. నువ్వెంత అంటే … Read More
కాఫీడే సిద్దార్థ్ గ్రేట్: చెవిటి, మూగవాళ్లకు ఉద్యోగులు..! వారు ఇట్టే వాసన పసిగట్టగలరట..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాఫీ అమ్మకాల సంస్కృతిలో కేఫ్ కాఫీ డే ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందో అంతే స్థాయిలో సంబంధాలను కూడా కలిపింది. భారతీయ కాఫ… Read More
పంజాబ్లో దారుణం : తన కుటుంబానికి చెందిన ఐదుగురిని కాల్చిన వ్యక్తి , అనంతరం ఆత్మహత్యమోగా: పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అదే కుటుంబ సభ్యుడు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. మోగా జిల్లా నాథూవాల్ గ్… Read More
కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్కు పొన్నం బహిరంగ లేఖహైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ .. సుద్దులు చెప్తారని మండిపడ్డారు. రెం… Read More
ఏపీ ప్రజలపై వర్ల రామయ్య ఫైర్: ఏం చేస్తాడని జగన్ను గెలిపించారు..!టీడీపీ నేత వర్ల రామయ్య విచిత్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ మీద విరుచుకుపడే వర్ల రామయ్య ఇప్పుడు ఏపీ ప్రజలను నిలదీస్తున్నారు. ఏం చేస్తాడని అవినీ… Read More
0 comments:
Post a Comment