Sunday, December 13, 2020

భారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ -జనవరి నుంచే షురూ -అక్టోబరు నాటికి సాధారణం: సీరం సీఈవో

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం నాటి 30,254 కొత్త కేసులతో కలిపి భారత్ లో ఇన్ఫెక్షన్ల సంఖ్య 1కోటికి చేరువైంది. మరణాల సంఖ్య 1.5లక్షలకు దగ్గరగా ఉంది. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ, నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అదే సమయంలో వ్యాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్న సీరం ఇనిస్టిట్యూట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IP5a2s

0 comments:

Post a Comment