సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. మీకు ఏం తెలుసు.. నెహ్రూ ఆర్ఎస్ఎస్ను గౌరవించారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి నేతలు మాత్రం మర్యాద ఇవ్వడం లేదని.. లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు విష్ణు ట్వీట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pmzhxC
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment