శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్ జాగ్రత్తలతో దర్శనాలకు అనుమతిస్తున్న కేరళ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో వీటిని సవాల్ చేస్తూ కేరళలోని పినరయి విజయన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళలోని శబరిమలకు వచ్చే రోజువారీ భక్తుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mOqT8x
శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ
Related Posts:
కరోనా విలయం: వరుసగా 7వరోజు -దేశంలో కొత్తగా 36,011 కేసులు, 482 మరణాలు -భారీగా రికవరీలు13 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6.7కోట్లకు, మరణాలు 15.4లక్షలకు పెరిగాయి. పలు దేశాలు మళ్… Read More
టీఎన్ పీసీసీ అధ్యక్షుడికి కరోనా వైరస్: ఆసుపత్రిలో చేరిక: ఎన్నికల వేళ..కలకలంచెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అవి పూర్తిగా సమసిపోవట్లేదు. వచ్చే ఏడాది అసెంబ్ల… Read More
బీజేపీపై కేసీఆర్ పోరు: భారత్ బంద్లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకిగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో పరాభవం తర్వాత టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరును ముమ్మరం చేశ… Read More
కాలిఫోర్నియాలో భీతావహం: ఎమర్జెన్సీ: ఐసీయూ బెడ్స్ ఫుల్: స్టే అట్ హోమ్ ఆదేశాలు జారీవాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. భీతావహ వాతావరణం నెలకొంది. రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రత కట్టు తప్పుతోంది. ప… Read More
కరోనా: తెలంగాణలో తగ్గిన మరణాలు -కొత్తగా 622 కేసులు, ఇద్దరు మృతి -గ్రేటర్ పరిధిలో ఇలాకరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి దిశగా తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచింది. టెస్టులు పెరిగినా, కొ… Read More
0 comments:
Post a Comment