పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అంతేకాదు మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి స్టెప్పేశారు . పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపితో తన తీవ్రమైన పోరాటం సాగిస్తూనే, ఆమె పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మ్యూజిక్ ఫెస్టివల్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jkik7O
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment