కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. ఊహించని విధంగా రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు భారత్ బంద్ ను కొనసాగించాయి. రైతులు కోరుకున్నట్లుగానే భారత్ బంద్ సామాన్యులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతంగా ముగిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n8UGJS
రైతుల పోరాటానికి బాసటగా .. కేంద్రం అన్నదాతల సూచనలు తీసుకోవాలన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
Related Posts:
ఫ్రెండ్ భార్యకు మత్తు చాక్లెట్ లు ఇచ్చి నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, గ్యాంగ్ రేప్, సైకోలు !చెన్నై: ఆలయ ఉత్సవాలకు వెళ్లిన స్నేహితుడి భార్యకు కేసిరి ప్రసాదంతో పాటు మత్తు మందు చాక్లట్స్ ఇచ్చి నగ్నంగా తయారు చేసి వీడియోలు తీసి అత్యాచారం చేశారు. స… Read More
ఏపీలో ఇసుక ఉండదు, పక్క రాష్ట్రాల్లో ఎలా..? లక్షకు చేరిన ధర, కార్మికుల గోడు పట్టదా..?ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని… Read More
నాకే చెబుతావా అంటూ... బావ మరిదిని గోంతుకోసి హత్య చేసిన బావ...!పాత పగను మనసులో పెట్టుకున్న ఓ బావ తన బావమరిదిని దారుణంగా హత్యచేశాడు. గోడవలు లేకుండా సర్దుకోవాలని చెప్పిన బామ్మర్దిని నడి రోడ్డుపై గోంతు కోసి హత్య చేశా… Read More
ప్రధాని మోడీ... రంజన్గోగోయ్ని అభినందించారంటూ... బంగ్లా మీడియాలో ప్రచారం... ఖండించిన భారత్...అయోధ్య తీర్పు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ జస్టీస్ రంజన్ గోగోయ్కి శుభాకాంక్షలు చెప్పారంటూ బంగ్లాదేశ్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోం… Read More
‘సింగపూర్’ వెళ్లిపోవడం ఏపీకి శరాఘాతమే: జగన్ నిరంకుశపాలన వల్లేనంటూ చంద్రబాబు ఫైర్అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన… Read More
0 comments:
Post a Comment