Tuesday, December 8, 2020

రైతుల పోరాటానికి బాసటగా .. కేంద్రం అన్నదాతల సూచనలు తీసుకోవాలన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. ఊహించని విధంగా రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు భారత్ బంద్ ను కొనసాగించాయి. రైతులు కోరుకున్నట్లుగానే భారత్ బంద్ సామాన్యులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతంగా ముగిసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n8UGJS

Related Posts:

0 comments:

Post a Comment