Saturday, December 19, 2020

కోహ్లీసేన పరాజయంపై `రావల్పిండి ఎక్స్‌ప్రెస్` షోయబ్ అఖ్తర్ ఫుల్ ఖుష్: సెటైర్ల మీద సెటైర్లు

అడిలైడ్: పరాజయం పరిపూర్ణం. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయాన్ని అందుకుంది. క్రీజ్‌లో దిగిన గంటలోపే మ్యాచ్‌ను ముగించేసింది. భారత జట్టు నిర్దేశించిన 90 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఆసీస్..ఛేదించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ జో బర్న్స్ దూకుడుగా ఆడాడు. 63 పరుగులకే అర్దసెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rc3yB6

Related Posts:

0 comments:

Post a Comment