కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బారీ షాక్ తగిలింది. టీఎంసీ రెబల్ నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్కు పంపారు. దీంతో సువేందు అధికారి బీజేపీలో చేరతారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r5oLfO
Wednesday, December 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment