న్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొన్న భారత భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. సోమవారం జరిగిన ఫిక్కీ 93వ వార్షిక సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WfejnO
ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలు
Related Posts:
అనివార్యంగా ఆన్ లైన్- తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు- భవిష్యత్తు వాటిదే...గతంలో ఆన్ లైన్ షాపింగ్ అంటే దుస్తులో, ఎలక్ట్రానిక్ వస్తువులో అనే భావన ఎక్కువగా ఉండేది. మహా అయితే ఫుడ్ డెలివరీ సంస్ధలకు ఆన్ లైన్ లో మంచి గిరాకీ ఉండేది.… Read More
కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల ఫోకస్ పెట్టమన్న సీఎం కేసీఆర్ .. రంగంలోకి ఉన్నతాధికారులుతెలంగాణా రాష్ట్రం కరోనాపై సమరం చేస్తుంది. అయినా ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇక ఇప్పటివరకు 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ… Read More
ఊఫ్.. బిగ్ రిలీఫ్..! ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తక్కువగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య..!!రోమ్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం వల్ల అగ్రదేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు ముఖ్యంగా ఇటలీలో కూడా కరో… Read More
ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!ప్రపంచమంతా కరోనావైరస్పై పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తన ఉగ్ర కార్యకలాపాల్లో మునిగితేలుతోంది. తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఉగ… Read More
బోల్డ్ గాళ్.. లాక్ డౌన్లో విరహం తట్టుకోలేక.. అవసరమైతే అందుకు వెనకాడనని..కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇళ్లల్లో బందీ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రేమికులు,డేటింగ్లో ఉన్నవారు. తమ గర్ల్ఫ్రెండ్స్ లేదా బాయ్ఫ్రె… Read More
0 comments:
Post a Comment