న్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొన్న భారత భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. సోమవారం జరిగిన ఫిక్కీ 93వ వార్షిక సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WfejnO
ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలు
Related Posts:
యూపీలో దారుణం : కూతురి మృతదేహంతో జీవనం, పోలీసులకు ఫిర్యాదు ...మిర్జాపూర్ : కూతురిపై పిచ్చి ప్రేమో .. లేక నిజంగా పిచ్చో తెలియదు కానీ తమ బిడ్డ చనిపోయిన దహన సంస్కారాలు చేయలేదు. దాదాపు నెలరోజుల నుంచి కలిసే ఉంటున్నారు… Read More
ఆందోళన చేస్తూనే.. అంబులెన్స్కు దారి... నెట్టింట్లో హల్చల్ చేస్తున్న హంకాంగ్ వీడీయోలక్షల్లో జనం... రోడ్లు మొత్తం బ్లాక్ అయి కిలోమీటర్ల మేర ప్రజలతో నిండిన ప్రాంతమంతా నిరసనలు, నినాదాలతో హోరెత్తుంది..సరిగ్గా లక్షల్లో నిరసన తెలుపుతున్న ఆ… Read More
ట్రాజెడిగా మారిన మ్యాజిక్ : సంకెళ్లు కట్టుకొని నదిలో ఫీట్, బెడిసికొట్టి మృత్యువాతకోల్కతా : మ్యాజిక్ .. కళ్ల ముందే మాయచేయడం. చూపరులు అటే చూస్తుంటారు .. కానీ మెజిషీయన్లు మాత్రం మాయ చేస్తుంటారు. ఆయా స్టేజీల వద్ద మ్యాజిక్ మనమంతా చూసే … Read More
కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో .. జీవన్రెడ్డి హితవుపెద్దపల్లి : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్థబలంతో వీర్రవీగుతున్నారని .. విపక్షపార్టీ నుంచి ఎమ్మెల్యేల… Read More
మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్ ముద్దుగుమ్మముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్ట… Read More
0 comments:
Post a Comment