Monday, December 14, 2020

ప్రపంచం భారత్‌తోనే..: చైనా, పాకిస్థాన్‌లకు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలు

న్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొన్న భారత భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. సోమవారం జరిగిన ఫిక్కీ 93వ వార్షిక సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WfejnO

0 comments:

Post a Comment