Monday, December 14, 2020

మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా ...71 కోవిడ్ కేసులు .. క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ విధింపు

భారతదేశపు ప్రధాన ఇంజనీరింగ్ విద్యా సంస్థ, ఐఐటి మద్రాస్ లోపల కరోనా కలకలం రేగింది. చెన్నై ఐఐటి క్యాంపస్ లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో చెన్నై ఐఐటి క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ ప్రకటించారు.ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం, గత రెండు వారాల్లో 71 కోవిడ్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX38yv

0 comments:

Post a Comment