భారతదేశపు ప్రధాన ఇంజనీరింగ్ విద్యా సంస్థ, ఐఐటి మద్రాస్ లోపల కరోనా కలకలం రేగింది. చెన్నై ఐఐటి క్యాంపస్ లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో చెన్నై ఐఐటి క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ ప్రకటించారు.ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం, గత రెండు వారాల్లో 71 కోవిడ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX38yv
మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా ...71 కోవిడ్ కేసులు .. క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ విధింపు
Related Posts:
ఎక్స్పెక్ట్ చేసింది వేరు.. రియాలిటీ వేరు.. కస్టమర్లకు జియో మార్ట్ షాక్..వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇటీవలే ప్రారంభించిన జియో మార్ట్ సేవలపై కస్టమర్లు పెదవి విరుస్తున్నారు. వస్తు నాణ్యతలోనూ,డెలివరీలోనూ జియో మార్ట్ సేవలు అత్యంత … Read More
కిమ్ దేశంపై బెలూన్ బాంబుల వర్షం.. సంకరజాతి కుక్కలంటూ చెల్లెలి ఫైర్.. ఆత్మరక్షణలో సౌత్..యుద్ధవిమానం నుంచి బాంబులు వదిలేసినట్లుగా.. ఉత్తర కొరియా భూభాగంపై ప్రస్తుతం బెలూన్ల వర్షం కురుస్తోంది. ఆ బెలూన్ల ద్వారా లక్షల కొద్దీ కరపత్రాలు.. ఇళ్లు,… Read More
కొరియర్ బాయ్స్ గెటప్ .. మహిళల మంగళ సూత్రాలే టార్గెట్ .. కొత్తరకం చైన్ స్నాచింగ్స్చైన్ స్నాచర్లు రూటు మార్చారు. నిన్నటి వరకు నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో చైన్ లాకెళ్ళే ముఠా ఇప్పుడు దర్జాగా ఇళ్లలోకే చొరబడి మహిళల మెడలో ఉన్న గొలుసు… Read More
పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా .. అయితే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాం : విజయసాయికి బుద్దా కౌంటర్ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు బుద్దా వెంకన్న రివర్స్ క… Read More
ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం.!టెలిమెట్రీ ఏర్పాటు కోసం కమిటీ వేసిన బోర్డ్.!అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాల జగడం జోరుగా సాగుతోంది. కృష్ణ నదిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో వివరాలు ఇవ్వాలని రెండు తెలుగ… Read More
0 comments:
Post a Comment