Thursday, December 24, 2020

రూ.4,109 కోట్లు: హాయ్‌ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బ

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మరింత దూకుడును ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన 4,109 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన స్థిర,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38v92hP

0 comments:

Post a Comment