అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మరింత దూకుడును ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన 4,109 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో అగ్రిగోల్డ్కు చెందిన స్థిర,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38v92hP
రూ.4,109 కోట్లు: హాయ్ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బ
Related Posts:
ఆ రెండు ప్రాంతల్లో పెరుగుతున్న కరోనా..! కారణం తెలియక తల పట్టుకుంటున్న పాక్..!!ఇస్లామాబాద్/హైదరాబాద్ : ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దాదాపు 120 దేశాల్లో కరోనా వివస్తరించి విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ ఆక్షల పేరుతో … Read More
కరోనా విలయం: భారత్ నెత్తిన పిడుగు.. భారీగా ఎన్నారైల ఇంటిబాట.. ఒక్క యూఏఈ నుంచే లక్షల్లో..లాక్డౌన్ ఎత్తివేతకు సన్నాహాలు చేసుకుంటోన్న భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బయటి దేశాల్లో పనిచేస్తూ, అక్కణ్నుంచి పంపే డబ్బుతో దేశ ఎకనామీలో కీలకంగా వ… Read More
లాక్ డౌన్ సడలింపులతో భారీ జనం వచ్చే ఛాన్స్.... కీలక సమయం జాగ్రత్త అంటున్న సీఎం జగన్ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇక తాజాగా కేంద్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కా… Read More
Redzone రగడ: దీదీనా మాజాకా, 10 కాదు నాలుగే.. కేంద్రం జాబితాపై గుస్సా, లిస్ట్ పంపిన ఫైర్ బ్రాండ్దీదీ మమతా బెనర్జీ మరోసారి ఫైరయ్యారు. ఈ సారి వైద్యారోగ్యశాఖ తీరును ఎండగట్టారు. దేశంలో వైరస్ ఎక్కువ ఉన్న జిల్లాలను రెడ్ జోన్, తక్కువ ఉన్న జిల్లాలను ఆరెం… Read More
కేంద్రం గుడ్న్యూస్: వారిని సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లకు అనుమతి..గైడ్ లైన్స్ జారీ..!న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల… Read More
0 comments:
Post a Comment