అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మరింత దూకుడును ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన 4,109 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో అగ్రిగోల్డ్కు చెందిన స్థిర,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38v92hP
రూ.4,109 కోట్లు: హాయ్ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బ
Related Posts:
Corona Lockdown: మాస్క్ లేదని సచిన్ కు ఇలాంటి శిక్షా ?, కోబ్రా అయితే ఏంది తొక్క, పైత్యం !బెంగళూరు/ బెళగావి: కరోనా వైరస్ (COVID 19) నియమ నిబంధనలు, లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ CRPF Cbra Jawan పై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర… Read More
అవి కూడా ఆన్లైన్ లోనే.. సూర్యాపేట అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్లైన్ విక్రయాలను ప్రోత్సహిస… Read More
స్ధానిక పోరుకు ముందే జగన్ తో నిమ్మగడ్డకు చెడిందా ? అఫిడవిట్ లో సంచలన అంశాలు...ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వం దా… Read More
తెలంగాణా గవర్నర్ తమిళిసై ని కలిసిన బీజేపీ నేతలు .. రీజన్ ఇదేరైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులన… Read More
షాకింగ్ : మహిళా సీఐకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో పోలీస్ కుటుంబాలు..కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్న చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది. తమిళనాడు-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. క… Read More
0 comments:
Post a Comment