Tuesday, December 29, 2020

కడపలో టీడీపీ నేత దారుణ హత్య.. కళ్లల్లో కారం కొట్టి,కత్తులు దూసి... వైసీపీ పనే అన్న చంద్రబాబు...

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. సోమలవారిపల్లెలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలంలోనే సుబ్బయ్యను హతమార్చారు. రాజకీయ ప్రత్యర్థులే సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WTQouE

Related Posts:

0 comments:

Post a Comment