Wednesday, December 16, 2020

కాళీమందిర్ ల్యాండ్ కబ్జా: ఉప్పుగూడలో ఉద్రిక్తత, పీఎస్‌కు బండి సంజయ్, రాజా సింగ్ వార్నింగ్

హైదరాబాద్: నగరంలోని ఉప్పుగూడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. . కాళీమాత ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ఎంఐఎం నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికులతో కలిసి బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వాళ్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. బీజేపీ నేతలకు మద్దతుగా దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ciTZx

Related Posts:

0 comments:

Post a Comment