Wednesday, December 16, 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: డిసెంబర్ 22 వరకు సమయం ఇవ్వండి ..ఎన్‌సిబి ని కోరిన అర్జున్ రాంపాల్

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి సమన్లు అందుకున్న అర్జున్ రాంపాల్ ను విచారించిన ఎన్‌సిబి అధికారులు మరోమారు నటుడు అర్జున్ రాంపాల్ కు సమన్లు జారీ చేశారు. అయితే అర్జున్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p2hVpP

Related Posts:

0 comments:

Post a Comment