అనంతపురం జిల్లాలో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ తగదాలు మరోసారి పేట్రేగిపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. అధికార వైసీపీకి చందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం తన అనుచరులతో కలిసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ppW4c7
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment